సఖినేటిపల్లి: 1008 కలశల పూజకు తరలివచ్చిన స్వాములు

82చూసినవారు
సఖినేటిపల్లి మండలం మోరిలో సోమవారం జరుగుతున్న అయ్యప్ప స్వామి 1008 కలశల పూజకు అయ్యప్ప స్వాములు భారీగా తరలివచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది. స్వాములు అయ్యప్ప నామస్మరణ చేస్తూ కళాశాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పేరాబత్తుల వెంకటరత్నం ఆకుల నరేశ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా లక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్