సఖినేటిపల్లి: వైసీపీకి కార్యకర్తలే వెన్నుముఖ

72చూసినవారు
సఖినేటిపల్లి: వైసీపీకి కార్యకర్తలే వెన్నుముఖ
వైసీపీకి కార్యకర్తలే వెన్నుముఖ అని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. సఖినేటిపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీకి మంచి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారని, కార్యకర్తలు అంతా క్రమ శిక్షణతో కలసి కట్టుగా పనిచేసి పార్టీకి బలంగా నిలబడాలన్నారు. సఖినేటిపల్లి ఎంపీపీ మల్లిబాబు, సర్పంచ్ సురేందర్, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్