ఘనంగా మహావిష్ణు ఆలయంలో కళ్యాణ మహోత్సవం

64చూసినవారు
తుని మండలం టి. తిమ్మాపురంలో వేంచేసిన ఉన్న శ్రీ మహా విష్ణువు ఆలయంలో స్వామి వారి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా గురువారం జరిగింది. రేగడమిల్లి ప్రదీప్ శర్మ, వేద పండితులు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ధర్మ కర్త పోల్నాటి శేషగిరిరావు దంపతులుతో స్వామి వారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్