యనమలను కలిసిన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి

2561చూసినవారు
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్‌ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జనసేన ఎంపీ కూటమి అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ బుధవారం తేటగుంట గెస్ట్‌హౌస్‌లో యనమలను కలిసి ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు బదిలీపై నాయకులు అవగాహన పెంచుకొని ఓట్లను ఇరువురికి వేసేలా క్షేత్రస్థాయిలో కృషిచేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్