తుని బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏకగ్రీవం

76చూసినవారు
తుని బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయింది. అధ్యక్షులుగా సులుగు కృష్ణ శేఖర్, ఉపాధ్యక్షుడిగా యనమల సత్య నారాయణ, కార్యదర్శిగా మేడిది గణేష్, సహాయ కార్యదర్శిగా చిట్రా రాజేష్, కోశాధికారిగా సాక సత్తిబాబు, లైబ్రరీ కార్యదర్శిగా నారాయణచార్యులు, స్టోర్ అండ్ కల్చరల్ కార్యదర్శి జెవి రమణమూర్తి ,మహిళ ప్రతినిధిగా పి కరుణశ్రీ ఎన్నికయ్యారు. వీరికి సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్