భీమవరం ఇలవేల్పు అయిన శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దసరా మహోత్సవాల వేడుకలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వతేదీ వరకు జరగనున్నాయని, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోవాలని కోరారు.