రేపు నామినేషన్ కు భారీగా తరలి రండి

84చూసినవారు
చింతలపూడి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు జడ్పిటిసి పోల్నాటి బాబ్జి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. ఉదయం 10: 30కు చింతలపూడి తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్