ధాన్యం కొనుగోలుకు మెరుగైన విధానం తీసుకోవాలి.

81చూసినవారు
ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. బుధవారం దెందులూరు మండలం పోతునూరులో రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు ధాన్యం పండించడానికే కాదు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్