హైకోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ లాయర్ గా నీలోచవల్

54చూసినవారు
హైకోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ లాయర్ గా నీలోచవల్
రాష్ట్ర హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా దెందులూరు గ్రామానికి చెందిన న్యాయవాది గంజి నీలో త్పల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్ గా నియమితులైన నీలోత్పల్ దెందులూరుకి చెందిన పోస్ట్ మాస్టర్ గంజి వెంకట్ సువశ్చల దంపతుల కుమారుడు హైదరాబాదులోని మహాత్మా గాంధీ లా కళాశాలలో న్యాయ విద్య కోర్సును పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్