పెదవేగి: ఆయిల్ ఫామ్ రైతులతో ఎంపీ మహేష్ కుమార్ సమావేశం

79చూసినవారు
పెదవేగి: ఆయిల్ ఫామ్ రైతులతో ఎంపీ మహేష్ కుమార్ సమావేశం
పెదవేగి మండలం లక్ష్మీపురం ఎం. ఆర్. సి కాలనీలోని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ను శనివారం ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రీసెర్చ్ సెంటర్లోని సమావేశ మందిరంలో శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం రైతులతో మాట్లాడుతూ. ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులకు తాను అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్