వరద ముంపు నుండి రక్షించాలంటూ గంగమ్మ కి పూజలు

66చూసినవారు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువు నుంచి వరద నీరుకొల్లేరు లోనికి చేరి గ్రామాలన్నీ జరదిగ్బంధంలో ఉన్నాయి. గ్రామాల్లోని చేపల చెరువులు పూర్తిగా మునిగాయి. రహదారులన్నీ మునగడంతో బయటికి వెళ్లే దారి లేదు. ఈ నేపథ్యంలో మండవల్లి మండలంలోని ఇంగిలిపాకలంక మహిళలు సోమవారం వరద నీటిలో దిగి గంగమ్మకు పసుపు, కుంకుమ, గాజులు సారే సమర్పించి శాంతించమ్మ గంగమ్మ అంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఇకనైనా శాంతించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్