ఘనంగా శ్రీ గంగానమ్మ జాతర

74చూసినవారు
మండవల్లి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరను ఆదివారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. తొలుత భక్తులు అమ్మవారికి 108 కళాసాలతో మంగళ స్నానం చేయించి, ప్రత్యేక పూజలు చేసి చల్లి నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో శక్తి రూపాల కళాకారులతో పోతురాజును గ్రామ పురవీధులలో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్