పిల్లల ఆత్మ రక్షణకు కర్రసాము దోహదం

71చూసినవారు
పిల్లల ఆత్మ రక్షణకు కర్రసాము దోహదం
పిల్లల ఆత్మ రక్షణకు కర్రసాము ఎంతగానో దోహద పడుతుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన కర్రసాములో మూడవ బహుమతి పొందిన కలిదిండి పబ్లిక్ స్కూల్ విద్యార్థులను మంగళవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్బంగా కలిదిండి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం రూ. 20, 000ల చెక్కును విజయవాడ వరదబాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

సంబంధిత పోస్ట్