వాగ్దానాలు నెరవేరాలని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా

82చూసినవారు
వాగ్దానాలు నెరవేరాలని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా
వాగ్దానాలు నెరవేరాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని బుధవారం తెల్లవారు జామున దర్శించుకున్నా అని ఎంపి పుట్టామహేశ్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సమస్యలపై వాగ్దానాలు ఇచ్చా ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానాలు అన్నింటిని కూడా ఒక్కొకటిగా నెరవేర్చా వాగ్దానాలు అన్ని ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమలులోకి వచ్చినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అని ఎంపి అన్నారు.

సంబంధిత పోస్ట్