23న రాధా-రంగ చారిటబుల్ ట్రస్టు కార్యాలయం ప్రారంభం

548చూసినవారు
కలిదిండిలోఈనెల 23న ఏపీ, తెలంగాణ రాధా- రంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్టు కార్యాలయం ప్రారంభించనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు కాళ్లపాలెం బుజ్జి, చిట్టూరి రవీంద్ర, నల్లగోపుల చలపతి తెలిపారు. కలిదిండిలో బుధవారం ఇంటింటికీ తిరు గుతూ ఆహ్వాన పత్రికలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్