గాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ

61చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ
మహాత్మా గాంధీ మరియు లాల్‌బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, కాపు వనితా క్లబ్ సభ్యులతో కలిసి నరసాపురం రాయపేటలో తన నివాసంలో సుమారు 20 మంది పారిశుద్ధ్య కార్మిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గాంధీజీని అహింసా మార్గంతో దేశాన్ని స్వతంత్రం చేసిన మహానీయుడిగా స్మరించారు.

సంబంధిత పోస్ట్