నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా

77చూసినవారు
నూజివీడు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఆదివారం రాత్రి ముసునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన వాడిగా ప్రసంగించారు. పోలీసు వ్యవస్థ బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని మంత్రి ఆదేశించారు. పార్టీలకతీతంగా తాను కూటమి ప్రభుత్వం సేవలందిస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్