అస్లీల నృత్యాలు నిర్వహించిన వారిపై కేసు నమోదు

77చూసినవారు
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎక్కడైనా అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి హెచ్చరించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో నిర్వహించిన అశ్లీల నృత్యాల కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్