కేంద్రమంత్రిని కలిసిన అత్తిలి హనుమాన్ శక్తీ జాగరణ సమితి సభ్యులు

55చూసినవారు
కేంద్రమంత్రిని కలిసిన అత్తిలి హనుమాన్ శక్తీ జాగరణ సమితి సభ్యులు
బుధవారం అత్తిలి మండల హనుమాన్ శక్తి జాగరణ సమితి సభ్యులు నరసాపురం ఎంపీ, ఉక్కు-భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ని కలిశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో స్థానికుల సమస్యలు వివరించారు.కేంద్రమంత్రి రైల్వే మంత్రి తో చర్చించి, త్వరలో అధికారులు అత్తిలి రైల్వేస్టేషన్ సందర్శించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్