కాకర్లమూడిలో పర్యటించిన ఎమ్మెల్యే ధర్మరాజు

79చూసినవారు
కాకర్లమూడిలో పర్యటించిన ఎమ్మెల్యే ధర్మరాజు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఉంగుటూరు మండలం కాకర్లమూడిలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్