ఉంగుటూరు పాఠశాలలో నేతాజీ జయంతి వేడుకలు

70చూసినవారు
ఉంగుటూరు పాఠశాలలో నేతాజీ జయంతి వేడుకలు
ఉంగుటూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో తనదైన ప్రత్యేక శైలి ద్వారా పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ సేవలు మరువలేనివి అని ప్రధానోపాధ్యాయులు సిరిమామిళ్ల పెద్దిరాజు అన్నారు. ఆజాద్ హింద్ హౌస్ ద్వారా స్వతంత్ర సైన్యాన్ని తయారు చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించిన ధీరుడని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్