వరద సహాయక చర్యల్లో పాల్గొన్న టిడిపి మహిళ నేత

70చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం సోమవారం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు వరద బాధితుల సహయక చర్యల్లో పాల్గొనడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్