ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీ మంత్రిమండలిలో యనమల రామకృష్ణుడికి చోటు రాకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యనమల రామకృష్ణుడు చంద్రబాబు కేబినెట్పై సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేస్తామని చెప్పారు.