నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు

85చూసినవారు
నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై మంగళగిరి కోర్టులో గురువారం విచారణ జరిగింది. నందిగం సురేష్‌కు కోర్టు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్