నకిలీ SBI బ్రాంచ్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు

56చూసినవారు
నకిలీ SBI బ్రాంచ్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు
ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నేరస్తులు ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నకిలీ బ్రాంచ్‌నే ఓపెన్ చేశారు. అయితే ఆ బ్రాంచ్‌లో డబ్బుజమల కోసం కాకుండా.. బ్యాంక్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలను వసూలుచేశారు. వారికి అదే బ్యాంక్‌లో నకిలీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో నకిలీ బ్రాంచ్ బట్టబయలు అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్