తిరుమల లడ్డూపై విచారణ రేపటికి వాయిదా

81చూసినవారు
తిరుమల లడ్డూపై విచారణ రేపటికి వాయిదా
తిరుమల లడ్డూ వివాదంపై గురువారం జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది. తమ అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ సమయం కోరింది. ఈ రోజు మధ్యాహ్నం మూడున్నరకు సుప్రీంకోర్టు విచారణ చేయాల్సి ఉండగా.. రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30కి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్