AP: రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు.. మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారు. దీంతో డీఎస్సీ పరీక్షలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది.