మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత

73చూసినవారు
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత
అకాలవర్షం వలన వరద ఉదృతికి పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో మరణించిన పసుపులేటి సౌదీస్ , నడుంపల్లి రాఘవేంద్రరావు, కొప్పారావూరు గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 5 లక్షలు నష్టపరిహారం చెక్కును మంగళవారం పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పార్టీ నాయకులతో కలిసి అందించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్