కొరిశపాడు: ఈనెల 22 నుంచి గ్రామసభలు

71చూసినవారు
కొరిశపాడు: ఈనెల 22 నుంచి గ్రామసభలు
కొరిశపాడు మండలంలో రీ సర్వే జరిగిన గ్రామాలలో ఈ నెల 22వ తేదీ నుంచి గ్రామ సభలు జరుగుతాయని తాసిల్దార్ జి వి సుబ్బారెడ్డి శనివారం తెలియజేశారు. గుడిపాడు, ప్రాసంగలపాడు, రాచపూడి, సోమవరపాడు, అనమనుమూరు, కొరిశపాడు గ్రామాలలో గ్రామసభలు జరుగుతాయని ఆయన చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్