త్రాగు నీరు సరఫరా చేసే పైపు లీకై నీరు వృధా

1042చూసినవారు
బాపట్ల పట్టణం 9వ వార్డు మూర్తి రక్షణ నగర్ లో త్రాగు నీటి పైపు లీకై నీరు వృధా అవుతుందని స్థానికులు తెలిపారు. రోజు లక్షల లీటర్ల త్రాగునీరు నేల పలవుతుందని అన్నారు. వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా నీరు వృధా అవుతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. వెంటనే పైపుకు మరమ్మతులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్