పేదలకు గృహాలను మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

54చూసినవారు
పేదలకు గృహాలను మంజూరు చేయాలి: ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు మంచి వసతులతో కూడిన గృహాలను మంజూరు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారధికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరు పర్యటనకు వచ్చిన మంత్రి పార్థసారథి మాధవి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సమస్యల్ని మాధవి పార్థసారథి దృష్టికి తీసుకెళ్ళారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్