శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం: లోకేశ్

53చూసినవారు
శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం: లోకేశ్
నిజాయితీకి నిలువెత్తు రూపం, నిబద్ధత కలిగిన రాజకీయ నేత లాల్ బహదూర్ శాస్త్రి అని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రధానిగా శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్