రంజాన్ సందర్భంగా మిర్చి యార్డుకు నేడు సెలవు

56చూసినవారు
రంజాన్ సందర్భంగా మిర్చి యార్డుకు నేడు సెలవు
రంజాన్ పండుగ సందర్భంగా గురువారం మిర్చియార్డుకు సెలవు ప్రకటించారు. ఎటువంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని యార్డుకు మిర్చి తీసుకురావద్దని ఇంచార్జ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా మిర్చి విక్రయాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతులు బుధవారం 1,04,430 బస్తాలు యార్డుకు తరలించగా, అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 85, 482 బస్తాలు నిల్వ ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్