గడువులోగా సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

76చూసినవారు
ఫిర్యాదుదారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి గడువులోగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అరుణబాబు అధికారులను ఆదేశించారు. పల్నాడు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యా దులను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్