పింఛన్ పంపిణీలో చేతివాటం చూపిస్తున్న అధికారులు

72చూసినవారు
మాచర్ల పట్టణంలోని ఎరుకల కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈనెల పెంచిన రూ. 4, 000 పింఛన్ తో పాటు మూడు నెలలకు సంబంధించిన రూ. 3, 000 కలుపుకొని రూ. 7, 000 పింఛన్ అందించాల్సిన అధికారులు రూ. 500 తీసుకొని అందిస్తున్నట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్