మహిళలకు గౌరవం ఇచ్చేది బీజేపీ మాత్రమే: నాగమల్లేశ్వరి

85చూసినవారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళల పై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా తెలిపింది. జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మంగళవారం అరండల్ పేటలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ 60 మందికి పైగా మహిళలకు పార్లమెంటు సీట్లు ఇస్తే కాంగ్రెస్ కేవలం 40 మందికే ఇచ్చిందన్నారు. నిర్మలా సీతారామన్ తో పాటు అనేక మంది మహిళలకు కీలక పదవులు కట్టబెట్టి తగిన గౌరవం ఇచ్చినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్