చట్టాలు ఉల్లంగించిన వారిపై రెడ్ బక్ అమలు చేస్తా

64చూసినవారు
తిరుపతి ఉచిత భోజనశాల మాదిరిగా ఏ ప్రభుత్వం వచ్చిన అన్న క్యాంటీన్ నడిచేవిధంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నారాలోకేశ్ అన్నారు. శుక్రవారం మంగళగిరి పాతబస్టాండ్ వద్ద అన్నక్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలు ఉల్లంగించి కార్యకర్తలను, ప్రజలను విడిచిపెట్టేది లేదని అదే రెడ్ బుక్ అని అన్నారు. అగ్రిగోల్డ్ భూములపై ఫేక్ పత్రాలతో అమ్మేశారని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్