ఎన్నికల్లో గెలిచి మీ రుణం తీర్చుకుంటా: లోకేష్

71చూసినవారు
రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక ఈమని నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమనిలో బుధవారం జరిగిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎంపిటిసిలు, సర్పంచ్ స్థానాల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించారని మీరుణం తీర్చుకుంటానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్