యుడైస్‌లో కచ్చితమైన సమాచారం ఇవ్వాలి

63చూసినవారు
యుడైస్‌లో కచ్చితమైన సమాచారం ఇవ్వాలి
యుడైస్‌ను పొరపాటు లేకుండా పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ నోడల్‌ అధికారి, రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్ష ఆర్‌ఎస్‌ గంగాభవాని తెలిపారు. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ, ఉప విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గంగాభవాని మాట్లాడుతూ యుడైస్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు

సంబంధిత పోస్ట్