డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలి: ఎమ్మెల్యే

79చూసినవారు
నరసరావుపేట పట్టణంలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం చేపట్టి మురుగు తొలగించి కాలువలు శుభ్రం చేయటం వల్ల తుపాను వచ్చిన, వరద రాలేదని సోమవారం ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. గత ప్రభుత్వం ఒక మురుగు కాలువ కూడా శుభ్రం చేయలేదని, చిన్న వర్షానికి రోడ్లపై మురుగునీరు పారేది అని అన్నారు. సోమవారం నరసరావుపేట పట్టణంలోని 11, 12వ వాటిల్లో ప్రత్యేక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్