పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయాలి

82చూసినవారు
పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయాలి
అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ.20వేల వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి దర్శి శేషారావు ఆధ్వర్యంలో పెదకూరపాడు తహసిల్దార్ దానియేలుకు వినతిపత్రం గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు సార్కుక్క వెంకటేశ్వర్లు, మలినేని నరసింహారావు, పరుచూరి వెంకట్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్