శ్రీధర్ ను కలిసిన ప్రవీణ్

59చూసినవారు
శ్రీధర్ ను కలిసిన ప్రవీణ్
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ని మర్యాదపూర్వకంగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ నియోజకవర్గానికి అభివృద్ధికి కృషిలో సహకరిస్తామని శ్రీధర్ తెలిపినట్లు వివరించారు. శ్రీధర్ ను కాకుండా ప్రవీణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించారు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయము విధితమే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్