ప్రజలకు దుస్తులు పంపిణీ చేసిన కేంద్రమంత్రి పెమ్మసాని

53చూసినవారు
ప్రజలకు దుస్తులు పంపిణీ చేసిన కేంద్రమంత్రి పెమ్మసాని
పెదకాకాని మండలంలోని వరద ముంపుకు గురైన సుందరయ్య కాలనీ ప్రజలకు ఆదివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దుస్తులు పంపిణీ చేశారు. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండస్ టవర్స్ దాతృత్వంతో దుస్తులు అందించటం అభినందనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల సహాయపడుతుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, జనసేన మార్కండేయ బాబు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్