సత్తెనపల్లి యువకుడిని మోసం చేసిన సైబర్ మోసగాళ్లు

55చూసినవారు
సత్తెనపల్లిలో ఘరానా సైబర్ మోసం శనివారం వెలుగులోకి వచ్చింది. ఇండియా బుల్స్ ఫైనాన్స్ కంపెనీ లోన్ ఇస్తామంటూ, వాట్సాప్ చాటింగ్తో పట్టణానికి చెందిన సూర్య అనే యువకుడిని మోసం చేశారు. రూ. 50 వేల లోన్ ఇస్తామంటూ మూడు దఫాలుగా రూ. 15వేలు టోకరా వేశారు. ఆలస్యంగా మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్