వరద ముంపు ప్రాంతంలో పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే

64చూసినవారు
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం పర్యటించారు. విజయవాడ 15వ డివిజన్ పరిధిలోని వరద బాధితులను పరామర్శించి, పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించి, డివిజన్ లో నిలిచి ఉన్న వరద నీటిని మోటార్ల సహాయంతో దగ్గరుండి కన్నా తోడించారు. కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్