మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

59చూసినవారు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని వినుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు అన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆయన విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ కు కొంత మంది యువత బానిసలతున్నారన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి, కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, మరి కొందరు ఓవర్ డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్