బీసీలపై దాడులు పెరిగిపోయాయి: యరపతినేని

13484చూసినవారు
సీఎం జగన్ నియంత కాబట్టే ఒంటరి వారయ్యారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. జగన్మోహన్రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో బీసీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే బీసీలకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేస్తారంటూ బీసీలకు యరపతినేని శ్రీనివాసరావు భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్