'ఐ-ప్యాక్ చెప్పిన వారికే సీట్లు ఇచ్చామనేది అవాస్తవం'

70చూసినవారు
'ఐ-ప్యాక్ చెప్పిన వారికే సీట్లు ఇచ్చామనేది అవాస్తవం'
ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ-ప్యాక్ చెప్పిన వారికే టికెట్లు ఇచ్చారనేది అవాస్తవమని బొత్స స్పష్టం చేశారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్తైనా చెబుతాయి.. నిర్ణయం తీసుకోవాల్సింది మేమే అని అన్నారు. ఐ-ప్యాక్ ఓ జాబితా ఇస్తుంది.. అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని క్లారిటీ ఇచ్చారు. కేవలం కో-ఆర్డినేషన్ కోసం ఐ-ప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్