దూదేకులకు జగన్ సర్కార్ శుభవార్త

302435చూసినవారు
దూదేకులకు జగన్ సర్కార్ శుభవార్త
ఏపీలో ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాజికవర్గాలను కించపరిచేలా ఉండే పదాలను నిషేధించిన ప్రభుత్వం.. సోమవారం మరో సామాజికవర్గానికి ఊరటనిచ్చేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో దూదేకుల సామాజిక వర్గాన్ని కించపరిచేలా వాడుకలో ఉన్న పదాలను నిషేధిస్తూ జీ.వో. తీసుకొచ్చింది. ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ చైర్మన్ షేక్ దస్తగిరి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్