రాష్ట్ర ప్రజలకు జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

65చూసినవారు
రాష్ట్ర ప్రజలకు జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
AP: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని జగన్‌ అభిలషించారు.

సంబంధిత పోస్ట్